Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి బంగారు కవచం, 7కిలోల వెండి పద్మపీఠం, 2 కిలోల వెండి కిరీటం... సమర్పించిందెవరు?

తిరుమల శ్రీవారికి భక్తులు భారీ స్థాయిలో కానుకలు సమర్పిస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ తమ స్థోమతకు తగినట్లు కానుకలు సమర్పించుకుంటారు. ప్రజల సొమ్మా, అతను వ్యాపారం చేసి

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (13:56 IST)
తిరుమల శ్రీవారికి భక్తులు భారీ స్థాయిలో కానుకలు సమర్పిస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ తమ స్థోమతకు తగినట్లు కానుకలు సమర్పించుకుంటారు. ప్రజల సొమ్మా, అతను వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుతో చేయించిందా అనేది వెంకన్నకే తెలియాలి. ప్రస్తుతం ఓ భక్తుడు సమర్పించిన కానుక వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. 
 
రెండు కిలోల బంగారు కవచం, ఏడు కిలోలున్న వెండితో చేసిన పద్మపీఠం, రెండు కిలోల బరువున్న వెండి కిరీటాన్ని భక్తుడు కానుకగా సమర్పించాడు. తిరుమలలోని శ్రీ భూవరాహా స్వామి ఆలయంలో ఈ కానుకలను తితిదే అధికారులు గుర్తించారు. 
 
కానీ కానుకలు సమర్పించిన సదరు వ్యక్తి ఎవరనేది తెలియలేదు. కనీసం రసీదైనా తీసుకోకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతను సమర్పించిన కానుకల విలువ దాదాపు కోటి రూపాయలకు పైమాటేనని ఆలయ అధికారులు తేల్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments