Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున, అమల

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:59 IST)
సినీ నటుడు నాగార్జున, అమల దంపతులు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఆలయంలో టిటిడి అధికారులు ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. దర్సనం తరువాత ఆలయం బయటకు వచ్చారు నాగార్జున. 

 
మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. మీడియా ఎలాంటి ప్రశ్నలు వేస్తుందోనన్న భయంతో నాగార్జున మీడియా ముందుకు రావడానికి ఆలోచించారు. అయితే మీడియా ప్రతినిధులు వదిలిపెట్టలేదు. చివరకు నాగార్జున మాట్లాడాల్సి వచ్చింది.

 
కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా శ్రీవారిని దర్సించుకోలేకపోయాయని..ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇంతలో మధ్యలో కొంతమంది భక్తులు నాగచైతన్య, సమంతలు విడిపోయిన దానిపై ఏం మాట్లాడుతాడో నాగార్జున అంటూ గుసగుసలాడుకున్నారు.

 
దీన్ని గమనించిన నాగార్జున వెంటనే తేరుకుని అమలను తీసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు. తెలుగు సినీపరిశ్రమలో సమంత..నాగచైతన్య విడిపోయిన వ్యవహారం కాస్త పెద్ద దుమారాన్నే రేపుతున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తర్వాతి కథనం
Show comments