Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులతో పోటెత్తిన మల్లికార్జున స్వామి ఆలయం

Webdunia
FILE
శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని పలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగా.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి సుమారు 45వేల మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

శ్రావణమాసంలో వచ్చే సోమవారాల్లో నీలకంఠుడైన శివ పరమాత్మను దర్శించుకుంటే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం నాడు స్వామిని దర్శించుకునే వారికి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

Show comments