Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వేదపండితుల కుటుంబాలకు గుడ్ న్యూస్!

Webdunia
FILE
వేదపండితుల కుటుంబాలకు ఓ శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వేదసమ్మేళనంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధ వేద పండితులకు రూ. 8వేలను ఫించన్‌గా అందజేయాలని తితిదే వేద సమ్మేళనం నిర్ణయం తీసుకుంది. అలాగే వేద విద్యార్థుల పేరిట రూ.3లక్షలను డిపాజిట్ చేయనున్నట్లు తితిదే వేద సమ్మేళనం మంగళవారం ప్రకటించింది.

ఇంకా వేద పండితుల పేరిట ఆయుష్మాన్'భవ ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ తెలిపింది. మరణించిన వేదపండితుల భార్యలకు అయిదు వేల రూపాయల వితంతు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వేద పండితుల సమ్మేళనం వెల్లడించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

Show comments