తలనీలాలతో శ్రీవారికి పెరుగుతున్న ఆదాయం!

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2012 (18:36 IST)
FILE
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సమర్పించిన తలనీలాలను టిటిడి జేఇఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో ఈ-వేలం ద్వారా విక్రయించారు.

89.413 టన్నుల తలనీలాలను విక్రయించడం ద్వారా 61.72 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ. 2.11 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని జేఇఒ శ్రీనివాసరాజు వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీ వద్ద 188.491 టన్నుల బరువు కలిగిన తలనీలాలు నిలువలో ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.... ఏంటవి?

ఫార్ములా ఇ-రేసింగ్ కేసు-గవర్నర్ ఆదేశాలు.. నన్ను అరెస్ట్ చేసే సీన్ లేదు: కేటీఆర్

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

Show comments