Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత పద్మనాభుని ఆలయంలో 'దేవ ప్రశ్నం'...!

Webdunia
FILE
పద్మనాభ ఆలయంలో ‘దేవ ప్రశ్నం’ నిర్వహించనున్నారు. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భారీ సంపద బయటపడిన నేపథ్యంలో సంపద లెక్కింపుపై జ్యోతిష్యం ద్వారా దైవ నిర్ణయాన్ని తెలుసుకునేందుకుగాను "దేవ ప్రశ్నం" నిర్వహించనున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు "థంత్రి" ఆమోదంలో ఈ కార్యక్రమం సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేరళ సహా ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు పాల్గొంటారని తెలిసింది. ట్రావెన్‌కోర్ రాజ వంశీ యుల చొరవతో జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణం సమీపంలోని బంగ్లాలో నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఐదు నేలమాళిగల్లో భారీ సంపద బయటపడగా, ఆరో నేలమాళిగ ద్వారంపై నాగబంధం ఉండటంతో దాన్ని తెరిచేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ దేవ ప్రశ్నం కార్యక్రమంలో ఆరో నేలమాళిగను సైతం తెరవడమా వద్దా అనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments