Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్వేది నరసింహస్వామి ఆలయంలో నిద్ర చేస్తే..?

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (19:20 IST)
నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది సన్నిధానంలో ఓ రాత్రి నిద్రచేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. సాధారణంగా నరసింహస్వామి క్షేత్రమనగానే అది అత్యంత శక్తిమంతమైనదిగా అందరూ భావిస్తారు. అలా నరసింహస్వామి లక్ష్మీసమేతంగా ఆవిర్భవించిన క్షేత్రంగా అంతర్వేది అలరారుతోంది. తూర్పుగోదావరి జిల్లా 'సఖినేటిపల్లి' మండలంలో గల ఈ క్షేత్రంలో అడుగడుగునా అనేక విశేషాలు కనిపిస్తూ వుంటాయి. 
 
దేవతలు, మహర్షులు నడయాడిన పుణ్యస్థలంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల మనోభీష్టం తప్పక నెరవేరుతుంది. ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతోన్న దంపతులకు సంతానాన్ని అనుగ్రహించడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకతగా చెబుతుంటారు.
 
సంతానలేమితో బాధపడుతోన్న దంపతులు స్వామివారిని దర్శించి, ఆ రాత్రి ఇక్కడ నిద్ర చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దంపతుల కోరిక నెరవేరుతుందని విశ్వసిస్తుంటారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments