Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో 97 పోస్టాఫీసుల్లో శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లు

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (12:14 IST)
తిరుమల తిరుపతిలో ఏడు కొండలపై కొలువున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక అతి సులభతరమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. 
 
ఈ విషయమై టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... భక్తుల సౌకర్యార్థం శ్రీవారి దర్శన టిక్కెట్లను వాడ వాడల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ-దర్శనం పద్దతి ద్వారా దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
అందులో తెలుగు రాష్ట్రాలలో ఉన్న 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్ల విక్రయాలని ప్రారంభించినట్టు తెలిపారు. కాగా ఇప్పటికే శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లను టీటీడీ పలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments