Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడిని మందార పువ్వులతో అర్చిస్తే...?

ప్రపంచంలో ఎన్నో రకాల పుష్పాలున్నప్పటికీ.. కొన్ని పుష్పాలతోనే దేవాతార్చన చేస్తారు. ముఖ్యంగా ఆది దేవుడైన... విఘ్నేశ్వరుడికి గరికతోనే అర్చిస్తారు. పువ్వుల్లో వినాయకుడికి మందార, తామర, రోజాలను అర్చనకు ఉపయో

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (13:43 IST)
ప్రపంచంలో ఎన్నో రకాల పుష్పాలున్నప్పటికీ.. కొన్ని పుష్పాలతోనే దేవాతార్చన చేస్తారు. ముఖ్యంగా ఆది దేవుడైన... విఘ్నేశ్వరుడికి గరికతోనే అర్చిస్తారు. పువ్వుల్లో వినాయకుడికి మందార, తామర, రోజాలను అర్చనకు ఉపయోగిస్తారు. కుమార స్వామికి.. మల్లి, సూర్యకాంతి, తెలుపు తామర, సంపెంగ, కాకడాలు వంటివి ఉపయోగిస్తారు. అష్టపుష్పాలతో కుమారస్వామికి అర్చన చేస్తారు. 
 
ఇక విష్ణుమూర్తికి తామర పువ్వులు, సంపెంగ, సన్నజాతి పువ్వులతో పూజిస్తారు. ఈ పువ్వులతో విష్ణువును పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. తామర పువ్వుల్లో దైవాంశ శక్తులు ఉన్నాయి. మల్లిపువ్వులకు పవిత్రత ఉంది. తులసీ పత్రం కూడా పవిత్ర పుష్పం కిందకే వస్తుంది. 
 
ఈతిబాధలు తొలగిపోవాలంటే.. రోజా పువ్వులతో విష్ణుమూర్తిని అర్చించాలి. మల్లిపువ్వులతో అర్చన, గరికతో అర్చన చేయడం ద్వారా సంకల్ప సిద్ధి చేకూరుతుంది. మందార పూవులతో దేవతా పూజ చేస్తే.. చెడు మార్గంలో మన మనస్సును పయనింపజేయదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

తర్వాతి కథనం
Show comments