Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి 12 గంటలకు శ్మశానం నుంచి భస్మం... శివునికి భస్మాభిషేకం...

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (21:01 IST)
జ్యోతిర్లింగ పీఠాలలో ఎన్నో ప్రత్యేకతలు కలిగి వున్న క్షేత్రం ఉజ్జయినీ క్షేత్రం. శ్రీశైలం లాగానే జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగి అపురూప క్షేత్రం ఉజ్జయిని. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్ నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. దక్షిణ ముఖంగా స్వామి వెలిసి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. జ్యోతిర్లింగ అలయాలలో దక్షిణ ముఖంగా స్వామి వెలసిన ఆలయమిదొక్కటే. 
 
మరో ప్రత్యేకత వింటే ఒడలు జలదరిస్తుంది. ఆలయం సమీపంలోనే ఉండే స్మశానం నుండి ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు చితాభస్మం సేకరించి తెచ్చి దానితో భస్మాభిషేకం నిర్వహిస్తారు. భస్మాభిషేకం తెల్లవారు జామున 4 గంటలకు నిర్వహిస్తారు. దాదాపు రెండు గంటలపాటు ఈ భస్మాభిషేకం కొనసాగుతుంది. 
 
ఒక అఘోరా ఈ చితాభస్మాన్ని స్మశానం నుండి తీసుకొచ్చి, ఈ భస్మాభిషేకంలో పాల్గొంటాడు. మహాకాళేశ్వర లింగాన్ని ప్రతివారూ తాకి పూజించవచ్చు. మహాకాళేశ్వర అర్చనలో వాడిన బిల్వపత్రాలు, పూవులు మిగతా ఆలయాలలో మాదిరి పారేయకుండా శుభ్రపరిచి మరలా వాడటం ఇక్కడి మరో ప్రత్యేకత.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments