Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాయనం దేవతలకు రాత్రి.. పితృ దేవతలు భూమికి వస్తారు..

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (13:12 IST)
ఉత్తరాయనం దేవతలు పగలైతే, దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఈ సమయంలో వారు నిద్రిస్తారని చెప్తారు. అందుకే విష్ణుమూర్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు. నిజానికి దీక్షలు, పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.
 
ఉత్తరాయణం దేవతలకు ప్రాతినిధ్యం వహించేది కాగా, దక్షిణాయనం పితృదేవతలకు ప్రాతినిధ్యం వహించే కాలంగా పరిగణిస్తారు. ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేందుకు భూమి పైకి వస్తారని చెబుతారు. 
 
ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహాళయ పక్షాలు భాద్రపదమాసంలో వస్తాయి. ఈ దక్షిణాయనం జూలై 16న ప్రారంభం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముఖ్యమంత్రి సహాయనిధికి మణిపాల్ హాస్పిటల్ రూ. 25 లక్షల విరాళం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్ట్.. 2 గంటల సేపు వాహనాల్లో తిప్పుతున్నారు.. (video)

జంట నగరాల్లో సెప్టెంబర్ 17, 18తేదీల్లో మందు షాపులు బంద్

జగన్ సమావేశంలో సజ్జల.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆర్కే రోజా

వైద్య విద్యార్థుల పరిశోధన కోసం సీతారం ఏచూరీ భౌతికకాయం దానం!

అన్నీ చూడండి

లేటెస్ట్

09-09-2024.. 999.. ఈ రోజున గ్లాసుడు నీటితో ఇలా చేస్తే..?

"దురంత్ దేవ్" అని 108 సార్లు పలికితే చాలు.. కష్టాలన్నీ పరార్!

08-09-2024 ఆదివారం దినఫలితాలు - నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు...

08-09-2024 నుంచి 14-09-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

07-09-2024 శనివారం రాశిఫలాలు - వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది...

తర్వాతి కథనం
Show comments