Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలై ఆలయ గోపురాలు.. శ్రీ కృష్ణదేవరాయల నుంచి?

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (15:48 IST)
Thiruvannamalai
తిరువణ్ణామలై 1100 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయంలో వెలసిన మహాశివుని పేరు అన్నామలై. అమ్మవారి పేరు ఉన్నామలై. ఈ ఆలయ వాస్తుశిల్పానికి చోళులు, పాండ్య రాజులు, సాంబువరాయర్లు, పోసాల, విజయనగర రాజుల నుండి వివిధ రాజ్యాల సహకారం ఉంది. 1000 స్తంభాల మహాల్, ఎత్తైన గోపురాలు ఆలయ ప్రత్యేకతలు. 
 
ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంతో నిర్మితమైంది. 217 అడుగుల ఎత్తుతో కృష్ణదేవరాయల వారు నిర్మించిన తూర్పు గోపురం తమిళనాడులో రెండవ ఎత్తైన గోపురం. ఇది తంజావూరు పెద్ద గుడి గోపురం కంటే పెద్దది కావడం విశేషం. 
 
ఇది కాకుండా, ఆలయంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన వల్లాల మహారాజ గోపురం, కిళి గోపురం, అమ్మని అమ్మన్ గోపురం ఉన్నాయి. కిళి గోపురాన్ని అమ్మని అమ్మన్ అనే సాధారణ భక్తురాలు డబ్బు సేకరించి ఈ గోపురాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెప్తోంది. మహారాజుల నుంచి సాధారణ ప్రజల వరకు నగదును సమీకరించి అరుణా చల శివుని ఆలయ గోపురాలు నిర్మితమైనట్లు చరిత్ర చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

హైదరాబాద్‌లో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్: అమిత్ త్రివేది, నిఖిత గాంధీ, రఫ్తార్, డిజే యోగీల గొప్ప పెర్ఫార్మెన్స్

Chandrababu: విజయసాయి రాజీనామాపై చంద్రబాబు ఏమన్నారు? (video)

చరిత్ర సృష్టించిన భారతీయ రైల్వే: -30°C కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నడిచే వందేభారత్ రైలు

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 22: కృష్ణపక్ష కాలాష్టమి.. మిరియాలు, గుమ్మడి, కొబ్బరి దీపం వెలిగిస్తే..?

తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?

Mahakumbh 2025: కుంభమేళా పండుగకు వెళ్తున్నారా? ఐతే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.. (video)

భాను సప్తమి 2025... సూర్య నమస్కారం తప్పనిసరి... మరిచిపోవద్దు

21-01-2025 మంగళవారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...

తర్వాతి కథనం
Show comments