Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కంద షష్ఠి.. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు.. పూజ ఇలా?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:49 IST)
స్కంద షష్ఠి అనేది కుమార స్వామిని పూజించే తిథి. ప్రతి నెలా షష్ఠి రోజున కుమార స్వామిని పూజించేవారికి సకల శుభాలు చేకూరుతాయి. నెలవారీగా శుక్ల పక్ష ఆరో రోజును స్కంధ షష్ఠిగా పరిగణిస్తారు. అలాంటిది ఫిబ్రవరి 2024లో, స్కంద షష్ఠి ఫిబ్రవరి 14న వస్తుంది. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు వుంటుంది. 
 
సూర పద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన కారణంగా భక్తులు కుమార స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సాహంగా జరుపుకునే రోజునే స్కంధ షష్ఠి అంటారు. సూర పద్ముడిపై కుమార స్వామి ఆరు రోజుల యుద్ధం చేశాడు. చివరికి అతనిని ఓడించాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
స్కంద షష్ఠి నాడు, భక్తులు ఉదయాన్నే నిద్రలేచి, శుభ్రమైన బట్టలు ధరించి, పూజాగదిని పూజకు సిద్ధం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి, పూలతో అలంకరించి, నెయ్యి దీపాలు, ధూపాలను వెలిగిస్తారు. 
 
పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెడతారు. స్కంద పురాణం, స్కంధ షష్ఠి కవచం పారాయణం చేస్తారు. అలాగే కుమార స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

కర్ణాటకలో ఘోరం.. ప్రేమకు ఓకే చెప్పలేదని.. కారులో ఎక్కించుకుని సరస్సులో నెట్టేశాడు..

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

తర్వాతి కథనం
Show comments