Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛమైన జలంతో సదాశివుడికి అభిషేకం చేయిస్తే..?

Webdunia
బుధవారం, 18 మార్చి 2015 (18:48 IST)
పరమశివుడి లీలా విశేషాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి శివుడి మనసు గెలుచుకోవడానికి అభిషేకానికి మించిన సాధనలేదు. ఆలయాలలో భక్తులు శివలింగానికి వివిధరకాల పూజాద్రవ్యాలతో అభిషేకం జరుపుతుంటారు. ఒక్కో అభిషేక ద్రవ్యం వలన ఒక్కో పుణ్యవిశేషం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలా సదాశివుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను అందిస్తుంటాడు.
 
ఎవరి మనోభీష్టానికి తగినట్టుగా వారికి వరాలను ప్రసాదిస్తుంటాడు. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన జలంతో సదాశివుడికి అభిషేకం చేయడం వలన పాపాలు నశిస్తాయి. తెలిసీ తెలియక కొన్నిరకాల పాపాలకు కారణం కావడం జరుగుతూ వుంటుంది.
 
పాపాల ఫలితాలు వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుంటాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. జీవితంలో అవసరమైన అభివృద్ధిని సాధించడానికి అడ్డుపడుతుంటాయి. అలా బాధలకు గురిచేసే పాపాలన్నీ కూడా పరమశివుడిని స్వచ్ఛమైన జలాలతో అభిషేకించడం వలన పటాపంచలవుతాయని పండితులు అంటున్నారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

Show comments