Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృతిథి రోజున దేవతా పూజ చేయవచ్చా?

Webdunia
మంగళవారం, 11 నవంబరు 2014 (14:26 IST)
పితృతిథి రోజున దేవతా పూజ చేయవచ్చు. ఈ రోజున దైవానికి పాలు- పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ  మహా నైవేద్యాన్ని మాత్రం పితృ దేవతలతో పాటే నివేదన చేయాలని శాస్త్రం చెబుతోంది.
 
పితృకార్యానికి వచ్చిన బ్రాహ్మణులకు వడ్డన జరుగుతోన్న సమయంలోనే, ఆయా పదార్థాలను మరో పళ్లెంలోకి తీసి దైవానికి సమర్పించాలని అంటోంది. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ముందుగా తల్లిదండ్రులను పూజించాలనీ, ఆ తరువాత దైవాన్ని ఆరాధించాలనే అర్థం ఈ ఆచారంలో దాగివుందనే విషయం మనకి బోధపడుతుందని పండితులు చెబుతున్నారు. 

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

Show comments