Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో విభూతి పండ్లను దానం చేస్తే?

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:20 IST)
కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు.. హరిహరులకు అత్యంత ప్రీతికరమైనవి. అందుచేత కార్తీకమాస సోమవారం రోజున ఆయన్ని పూజించడం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుంది. అందుచేత సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసిన భక్తులు దగ్గరలోని శివలాయాలను దర్శించుకోవాలి. 
 
స్వామివారికి ఆవుపాలతో అభిషేకం, బిల్వదళాలతో అర్చన చేయాలి. కార్తీక సోమవారం నాడు ఉసిరికాయను తినకూడదనే నియమం ఉంది. కార్తీక సోమవారం రోజున 'విభూతి పండ్లు' దానంగా ఇవ్వాలి. విభూతి పండ్లను దానంగా ఇవ్వడం వలన ఆరోగ్యవృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతాయని పండితులు అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments