Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివలింగాల పూజ-విశిష్టత: ముక్తికోసం.. కర్పూర లింగాన్ని..?

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (15:29 IST)
పరమేశ్వరుడు భూలోకానికి లింగరూపంలో దర్శనమిస్తాడు. సాధారణంగా శైవక్షేత్రాల్లో నల్లరాయి, తెలుపురాయితో శివలింగాలు దర్శనమిస్తుంటాయి. భక్తులు ఆ స్వామిని అనునిత్యం పూజించుకోవడానికి గాను తమ పూజామందిరంలో బంగారు, వెండి, ఇత్తడి, స్పటికతో చేయబడిన వివిధరకాల శివలింగాలను ఏర్పాటు చేసుకుంటూ వుంటారు. 
 
ఇక వివిధరకాల పదార్థాలతో చేయబడిన శివలింగాలను ఆరాధించడం వలన కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయనీ, ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
 
ఇలా మట్టితోను, ఆవుపేడతోను, బెల్లంతోను, పిండితోను చేయబడిన శివలింగాలలో ఒక్కొక్కటి ఒక్కో విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ఇలా తమ మనోభీష్టానికి తగినట్టుగా భక్తులు ఆ శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇలా కర్పూరంతో చేసిన శివలింగాన్ని పూజించడం ద్వారా ముక్తిని ప్రసాదించవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments