మహత్తును చూపే ధ్యానం

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (21:50 IST)
మనిషి జీవక్రియలను, ప్రవర్తనను, ఆచరణను మెదడు నిర్ణయిస్తుంది. మెదడు పని చేయడం వల్లే మనసు ఏర్పడుతుంది. ఈ మనస్సే ధ్యానానికి మూలం.
 
ధ్యానం చేయడం ద్వారా శరీరంలోని అవయవాలను, నాడీవ్యవస్తను, శక్తి కేంద్రాలను శుద్ది చేసుకుని శక్తివంతంగా మార్చుకోవచ్చు. అంతేకాదు అనంత విశ్వంగా శరీరాన్ని తీర్చిదిద్దవచ్చు. ఇంతటి మహత్తు ఉన్నది కాబట్టే మోక్ష సాధనకు ధ్యానమే మార్గమని విశ్వసించారు మన పూర్వీకులు. 
 
ఆత్మ సాక్షాత్కరానికి, పరమాత్మ దర్శనానికి ధ్యానాన్నే వేదికగా ఎంచుకున్నారు. శరీరంలోని అవయవాలు బ్రహ్మం వల్లే పని చేస్తున్నాయని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ బ్రహ్మం ఉత్తేజితం కావాలంటే ధ్యానానికి మించిన మార్గం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టేట్ టాపర్ కాజల్ మీనా, సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ అయ్యింది కానీ బుద్ధి గడ్డి తిన్నది

కాశ్మీర్ టులిప్ గార్డెన్, 10 ఏళ్లలో 30 లక్షల మంది పర్యాటకుల సందర్శన

అమ్మా.... నేను పాసయ్యాను : తల్లికి ఫోన్ చేసి విద్యార్థిని భావోద్వేగం

అద్దంకి భవాని సెంటర్లో నడిరోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, కారణం ఇదే...

మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు ఏం సాధించాయి.. జగన్

అన్నీ చూడండి

లేటెస్ట్

పళ్లెంలో వడ్డించిన భోజనాన్ని మెతుకు మిగలకుండా తింటే దరిద్రం వస్తుందా?

చైత్ర అమావాస్య: చీమలకు పంచదార.. సర్పదోషాలు మటాష్

తిరుమలలో భక్తుల రద్దీ.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

15-04-2026 బుధవారం ఫలితాలు - రుణసమస్య పరిష్కారమవుతుంది.. ఖర్చులు సామాన్యం...

అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమౌతుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?

తర్వాతి కథనం
Show comments