శివుని మెడలోని కపాల మాల కథ గురించి...

పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓ నాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:25 IST)
పరమశివుని మెడలోని కపాల మాల కథను తెలుసుకోమని ఓసారి సతీదేవితో నారద మహర్షి అన్నారు. దాంతో ఓనాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా అడుగుతారు. కపాల మాల ధరించడానికి కారణమేమిటి స్వామి అని అడిగింది. ఆ మాటను దాట వేయడానికి పరమేశ్వరుడు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు సతీదేవి పట్టుపడుతూ తనకి ఈ విషయం గురించి చెప్పమన్నారు.
  
 
ఇక శివుడు తన మెడలోని కాపాలాలు అన్నీ సతీదేవియేనని చెబుతాడు. ఆ మాట వినగానే సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంతకుముందు సతీదేవి 107 జన్మలెత్తారు. వాటికి గుర్తుగా ధరించినదే ఈ కపాల మాలలని శివుడు చెబుతాడు.
 
అంతేకాకుండా ఈ మాలలన్నీ సతీదేవి జన్మలకు సంబంధించినవి. ఇంకొక కపాలం చేరితేనే ఆ మాల పూర్తవుతుందని పరమేశ్వరుడు చెబుతాడు. శివుని మాటలు విన్న సతీదేవి యజ్ఞకుండంలో దూకి శరీరం త్యాగం చేస్తారు. ఇక 108వ కపాలం వచ్చి చేరడంతో పరమశివుడు మెడలోని కపాల మాల పూర్తవుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డబుల్ గేమ్... ఇరాన్‌తో సైనిక చీకటి ఒప్పందాలు.. అమెరికా గుర్రు

దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుంది : ఇరాన్ వార్నింగ్

భాగ్యనగరి వాసులకు శుభవార్త - జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు - ఢిల్లీలో ఇరాన్ రాయబారికి సమన్లు

సచివాలయానికి నైట్ ప్యాంటు వేసుకొచ్చిన అసిస్టెంటును సస్పెండ్ చేయండి: బాపట్ల జిల్లా కలెక్టర్

అన్నీ చూడండి

లేటెస్ట్

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు

తర్వాతి కథనం
Show comments