Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ దేవుడికి ఏ అక్షితలు వాడాలి...? అరటి ఆకును ఎలా వేసి వడ్డించాలి?

Webdunia
సోమవారం, 11 మే 2015 (14:16 IST)
పరమేశ్వరునికి తెల్లని అక్షితలూ, విష్ణుమూర్తికి పసుపు అక్షితలూ, స్త్రీ దేవతలకు కుంకుమ అక్షితలను వాడాలని పురాణాలు చెపుతున్నాయి.
 
ఇక అరటి ఆకులో భోజనం వడ్డించేటపుడు అరటి ఆకు చివరను కూర్చున్నవారికి ఎడమవైపు ఉండేలా వేయాలి. కుడివైపు వేసి వడ్డించరాదు. చివర లేకుండా ఉన్న అరిటాకులో భోజన చేయరాదు. అలాగే వడ్డించనూ కూడదు. అతిథిని తన కుడివైపు ఉంచి గృహస్తు భోజనాన్ని వడ్డించాలి. భోజనం చివరిలో అతిథికి యోగ్యమైన మజ్జిగ ఇవ్వాలి. పులిసినవి ఇవ్వరాదు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments