రథసప్తమి: ఇలా చేస్తే శుభం.. చిక్కుడు లేదా జిల్లేడు ఆకులతో..

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (09:51 IST)
రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సూర్యభగవానుడిని ఆరాధించాలి. రథసప్తమి రోజున 7 చిక్కుడు ఆకులను తలపై పెట్టుకుని... మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలంటారు. 
 
ఆవుపాలు, అన్నం, బెల్లంతో పాయసం తయారు చేసి చిక్కుడు ఆకులు లేదా ఏదైన పల్లెంలో సూర్యదేవుడికి నివేదించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆదిత్యహృదయం, సూర్యష్టకం పారాయణం చేయాలి.
 
నీటిలో బెల్లం , ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం చేయండి. రథ సప్తమి నాడు స్నానమాచరించి పూజ చేసిన తరువాత పేద బ్రాహ్మణునికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయడం ద్వారా దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

తర్వాతి కథనం
Show comments