Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదోష వ్రతం స్పెషల్ పూజలు.. పంచకవ్యాలతో అభిషేకాలు చేయిస్తే?

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (11:22 IST)
శివుడిని భక్తులు రోజంతా ఉపవాసం వుండి ప్రదోష కాల సందర్భంగా సాయంత్రం పూజలు చేస్తారు. ఈ రోజున భక్తులు ఉదయాన్నే లేచి స్నానమాచరించి.. పార్వతీ పరమేశ్వరులను ఆరాధించాలి. భక్తులు ఉదయం నుంచి ఉపవాసం వుండి ప్రదోష కాలంలో పూజలు చేయాలి. నైవేద్యంగా శివుడికి ఇష్టమైన పండ్లు, స్వీట్లు లేదంటే ఎవరి స్తోమతకి తగ్గట్లు ఫలహారంగా సమర్పించాలి. శివుడి మంత్రాన్ని జపించాలి. 
 
పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే.. దానికి తగిన పుణ్య కర్మలు చేయాలి. ఇందుకు ప్రదోష పూజ చేయడం మంచిది. పాప కర్మలను ప్రదోషం పటాపంచలు చేస్తుంది. 
 
ఈ త్రయోదశి నాడు ఎవరైతే రుద్రాభిషేకం చేస్తారో.. పంచకవ్యాలతో అభిషేకాలు చేయిస్తారో వారికి ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. రోజంతా శివధ్యానంలో మునిగివుండి సూర్యాస్త సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి శివాలయాన్ని దర్శించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments