Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి జేబులో ఉంటే దరిద్రం వెంటాడుతుందా?

మనం రోజు దుస్తులు ధరించి అందులో ఖర్చీఫ్, ఫోన్స్, పర్స్, ప్యాకెట్ దువ్వెనలను తీసుకెళుతుంటాం. కానీ కొన్ని జేబులో ఉంటే దరిద్రం మన వెంటే తిరుగుతూ ఉంటుందని పరిశోధలో వెల్లడైంది. అదే పర్స్ చినిగిపోయిన తరువాత

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (12:12 IST)
మనం రోజు దుస్తులు ధరించి అందులో ఖర్చీఫ్, ఫోన్స్, పర్స్, ప్యాకెట్ దువ్వెనలను తీసుకెళుతుంటాం. కానీ కొన్ని జేబులో ఉంటే దరిద్రం మన వెంటే తిరుగుతూ ఉంటుందని పరిశోధలో వెల్లడైంది. అదే పర్స్ చినిగిపోయిన తరువాత కూడా అలాగే వాడితే మనకు దరిద్రం పట్టుకుంటుందట. కొంతమంది పర్సు చినిగిపోయినా అచ్చొచ్చిందని అలాగే వాడుతుంటారు. కానీ అది మంచిది కాదు. చినిగిపోయిన పర్సును వెంటనే మార్చేయాలి.
 
అలాగే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు కట్టిన తరువాత జేబులో పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. కానీ అలా పెట్టుకోకూదట. వాటి కారణంగా చెడు ప్రభావం కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా అదృష్టం బదులు దురదృష్టమే మన వెంట తిరుగుతుంది. డబ్బులను జేబులో చిందర వందరగా మడతులు పడినా అలానే పెట్టుకుంటారు. 
 
కానీ అలా మడిచిన నోటు, చిందరవందరగా పెట్టుకోవడం మంచిది కాదు. కొంతమంది జర్నీ చేసే సమయంలో తినుబండారాలు కొంటూ ఉంటారు. మిగిలిన వాటిని జేబులో పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే తినడానికి తిండి దొరక్క ఇబ్బందుల పడే అవకాశం కూడా ఉందని పరిశోధలలో తెలుపుబడెను. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments