Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఏంటి ఫలితం?

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (10:30 IST)
Lord Shiva
కార్తీక సోమవారాలు శివునికి ప్రత్యేకం. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకమైనది. కార్తీక సోమవార వ్రతం చేయడం అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున రుద్ర నమకం, రుద్ర చమకం పఠించడం ద్వారా రుద్రాభిషేకం చేయడం సర్వశుభాలను ప్రసాదిస్తుంది. ఈ రోజున ఉపవాసం వుండి నక్షత్రాలను చూసిన తర్వాత ఆహారం తీసుకోవాలి. 
 
ఈ వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి ఈ లోకంలో అనేక సుఖాలను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి చేకూరుతుంది. కార్తీక సోమవారం పూట ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం ఉత్తమం. కార్తీక సోమవారాల్లో "ఏకాదశ రుద్రాభిషేకం" చేయడం శుభప్రదంగా భావిస్తారు. 
 
అందువల్ల చాలా మంది శివ భక్తులు ఏకాదశ రుద్ర అభిషేకం చేస్తారు. సోమవారాల్లో శివునికి రుద్రాభిషేకం చేయించి.. దీపాలను వెలిగిస్తారు. అలాగే దీప దానాలు చేస్తారు. కార్తీక మాసంలో శివ, విష్ణువులను పూజించడం.. ఆలయంలో దీపం వెలిగిస్తే 1000 యుగాల్లో చేసిన పాపాలు అన్నీ నశిస్తాయి. అందుకే అన్ని దానాల కంటే కార్తీక మాసంలో దీపదానం చేయడం ఉత్తమమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments