Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరమేశ్వరుని అనుగ్రహంతో.. సమస్త దోషాలు పటాపంచలు...

పరమశివుడు భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం. ఈ స్వామివారి నామాన్ని స్మరిస్తే ప్రీతి చెందుతాడు. భక్తిశ్రద్ధలతో ప్రార్ధిస్తే చాలు భక్తులు కోరిక వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. సోమవారం అంటే స్వామివారికి ఎం

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (14:51 IST)
పరమశివుడు భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం. ఈ స్వామివారి నామాన్ని స్మరిస్తే ప్రీతి చెందుతాడు. భక్తిశ్రద్ధలతో ప్రార్ధిస్తే చాలు భక్తులు కోరిక వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. సోమవారం అంటే స్వామివారికి ఎంతో ప్రియమైన రోజు. ఆ రోజున స్వామివారికి పూజలు, అభిషేకాలు చేయవలసి ఉంటుంది. దాంతో శివుడు ప్రీతి చెందుతారు.

 
మాస శివరాత్రి రోజున సాయంత్రం వేళ స్వామివారికి అభిషేకాలు చేసి బిల్వదళాలతో పూజించాలి. పగలంతా ఉపవాస దీక్షను చేపట్టి, రాత్రంతా శివ నామ స్మరణ చేస్తూ జాగరణ చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోయి పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలలో చెప్పబడింది.  
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments