Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న శేషవాహనంపై పద్మావతి అమ్మవారు (వీడియో)

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు చిన్నశేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు చిన్నశేషవాహనంపై చిద్విలాసం చేస్తూ భక్తులకు దర్సనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు చిన్నశేషవాహనంపై అమ్మవారి

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (21:56 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు చిన్నశేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు చిన్నశేషవాహనంపై చిద్విలాసం చేస్తూ భక్తులకు దర్సనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు చిన్నశేషవాహనంపై అమ్మవారిని దర్సించుకున్నారు.
 
23వతేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నిన్న ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన వాహనం గజవాహనం, రథోత్సవం, పంచమీతీర్థంలకు తిరుచానూరు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!

20-01-2025 సోమవారం దినఫలితాలు- మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే?

19-01-2025 నుంచి 25-01-2025 వరకు వార ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు

19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి

Tirumala : ఏప్రిల్ 2025కి శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల విడుదల

తర్వాతి కథనం
Show comments