Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో ఎవరికి పాద నమస్కారం చేయకూడదో తెలుసా?

ప్రాతఃకాలంలో భారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రివేళ భాగవతాన్ని పఠించాలి. దేవుడిని వుంచిన స్థానంలో కంటే భక్తులు ఎత్తులో కూర్చోరాదు. దేవుని ఎదుట తలదువ్వరాదు, భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (21:44 IST)
ప్రాతఃకాలంలో భారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రివేళ భాగవతాన్ని పఠించాలి. దేవుడిని వుంచిన స్థానంలో కంటే భక్తులు ఎత్తులో కూర్చోరాదు. దేవుని ఎదుట తలదువ్వరాదు, భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు. 
 
భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు. గంటను నేలపై ఉంచరాదు. శని, ఆది, మంగళ వారాల్లో కొత్త దుస్తులు ధరించరాదు. ఆలయంలో ఉండగా భగవంతుడికి తప్పించి పూజారితో సహా ఎవరికీ పాద నమస్కారం చేయరాదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments