Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున బంగారమే కాదు.. ఉప్పు, పసుపు కూడా..?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (13:03 IST)
సాధారణంగా చాలామంది అక్షయ తృతీయ అని చెప్పగానే బంగారం కొనాలని అనుకుంటారు. బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది. గురువు శుక్రులను సూచిస్తుంది. కానీ బంగారంతో పాటు, శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది. 
 
అక్షయ తృతీయ రోజున ఆలయ వస్తువులను వేలంలో కొనుగోలు చేయడం మంచిది. చిన్న విషయమే అయినా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొత్త ధాన్యాలు, ఉప్పు, పసుపు మొదలైనవి ఆహార పదార్ధాలు అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. 
 
అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొత్త దేవుని చిత్రపటం, కంచు గంట, కుంకుమ, కామాక్షి దీపం, చందనం, ఇతర దివ్య వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments