అక్షయ తృతీయ రోజున బంగారమే కాదు.. ఉప్పు, పసుపు కూడా..?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (13:03 IST)
సాధారణంగా చాలామంది అక్షయ తృతీయ అని చెప్పగానే బంగారం కొనాలని అనుకుంటారు. బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది. గురువు శుక్రులను సూచిస్తుంది. కానీ బంగారంతో పాటు, శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది. 
 
అక్షయ తృతీయ రోజున ఆలయ వస్తువులను వేలంలో కొనుగోలు చేయడం మంచిది. చిన్న విషయమే అయినా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొత్త ధాన్యాలు, ఉప్పు, పసుపు మొదలైనవి ఆహార పదార్ధాలు అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. 
 
అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొత్త దేవుని చిత్రపటం, కంచు గంట, కుంకుమ, కామాక్షి దీపం, చందనం, ఇతర దివ్య వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments