Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున బంగారమే కాదు.. ఉప్పు, పసుపు కూడా..?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (13:03 IST)
సాధారణంగా చాలామంది అక్షయ తృతీయ అని చెప్పగానే బంగారం కొనాలని అనుకుంటారు. బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది. గురువు శుక్రులను సూచిస్తుంది. కానీ బంగారంతో పాటు, శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది. 
 
అక్షయ తృతీయ రోజున ఆలయ వస్తువులను వేలంలో కొనుగోలు చేయడం మంచిది. చిన్న విషయమే అయినా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొత్త ధాన్యాలు, ఉప్పు, పసుపు మొదలైనవి ఆహార పదార్ధాలు అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. 
 
అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొత్త దేవుని చిత్రపటం, కంచు గంట, కుంకుమ, కామాక్షి దీపం, చందనం, ఇతర దివ్య వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

లేటెస్ట్

22-06-202 శనివారం దినఫలాలు - ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు...

21-06-2024 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. అదృష్టం ఎవరికి?

జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పూజలు చేసే వారికి అదృష్టం వరిస్తుందట!

20-06-202 గురువారం దినఫలాలు - కపటంలేని మీ ఆలోచనలు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది...

19-06-202 బుధవారం దినఫలాలు - విదేశాలకు వెళ్ళే యత్నాలు వాయిదాపడతాయి...

తర్వాతి కథనం
Show comments