Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారత యుద్ధం: శ్రీకృష్ణుడు తిన్న శనగలతో చనిపోయే సైనికుల లెక్క

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (22:32 IST)
మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది సైనికులు, ప్రభువులు పాల్గొన్నారు. ఈ యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. కాగా యుద్ధంలో ఇరు పక్షాలకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను ఉడుపి రాజు తీసుకున్నాడు. ఐతే ప్రతిరోజూ వేలాది మంది మరణించినప్పుడు, సాయంత్రం భోజనం ఖాతాల నుండి ఎలా తయారైంది అనే ప్రశ్న తలెత్తడం సహజమే. మరోవైపు మహాభారత యుద్ధంలో 45 లక్షలకు పైగా సైనికులు పాల్గొన్నారు.
 
శ్రీ కృష్ణుడి ఆదేశానుసారం ఆహార నిర్వహణను ఉడిపిరాజు చేపట్టారు. ఐతే ఇన్నివేల మందికి భోజనాన్ని ఖచ్చితంగా ఎలా తయారుచేయడం అనే సందేహం ఉడిపి రాజుకు తలెత్తింది. రాజులో తలెత్తిన ప్రశ్నకు శ్రీ కృష్ణుడు పరిష్కరించాడు. శ్రీకృష్ణుడు రోజూ ఉడికించిన శనగలు తినేవాడు.
 
కృష్ణుడు వెళ్లిపోయాక ఆయన తిన్న శనగలు తాలూకు తొక్కులు ఎన్ని వున్నాయో లెక్కించేవాడు ఉడిపిరాజు. కృష్ణుడు 10 శనగలు తింటే, మరుసటి రోజు 10,000 మంది సైనికులు చంపబడతారని తను అర్థం చేసుకున్నాడు. అలా శ్రీ కృష్ణుడి వల్ల, ప్రతిరోజూ సైనికులు పూర్తి ఆహారం పొందేవారు. అదేసమయంలో ఎంతమాత్రం ఆహారం మిగిలేది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments