Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారత యుద్ధం: శ్రీకృష్ణుడు తిన్న శనగలతో చనిపోయే సైనికుల లెక్క

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (22:32 IST)
మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది సైనికులు, ప్రభువులు పాల్గొన్నారు. ఈ యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. కాగా యుద్ధంలో ఇరు పక్షాలకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను ఉడుపి రాజు తీసుకున్నాడు. ఐతే ప్రతిరోజూ వేలాది మంది మరణించినప్పుడు, సాయంత్రం భోజనం ఖాతాల నుండి ఎలా తయారైంది అనే ప్రశ్న తలెత్తడం సహజమే. మరోవైపు మహాభారత యుద్ధంలో 45 లక్షలకు పైగా సైనికులు పాల్గొన్నారు.
 
శ్రీ కృష్ణుడి ఆదేశానుసారం ఆహార నిర్వహణను ఉడిపిరాజు చేపట్టారు. ఐతే ఇన్నివేల మందికి భోజనాన్ని ఖచ్చితంగా ఎలా తయారుచేయడం అనే సందేహం ఉడిపి రాజుకు తలెత్తింది. రాజులో తలెత్తిన ప్రశ్నకు శ్రీ కృష్ణుడు పరిష్కరించాడు. శ్రీకృష్ణుడు రోజూ ఉడికించిన శనగలు తినేవాడు.
 
కృష్ణుడు వెళ్లిపోయాక ఆయన తిన్న శనగలు తాలూకు తొక్కులు ఎన్ని వున్నాయో లెక్కించేవాడు ఉడిపిరాజు. కృష్ణుడు 10 శనగలు తింటే, మరుసటి రోజు 10,000 మంది సైనికులు చంపబడతారని తను అర్థం చేసుకున్నాడు. అలా శ్రీ కృష్ణుడి వల్ల, ప్రతిరోజూ సైనికులు పూర్తి ఆహారం పొందేవారు. అదేసమయంలో ఎంతమాత్రం ఆహారం మిగిలేది కాదు.

సంబంధిత వార్తలు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments