కార్తీక మాసంలో ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:13 IST)
కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివుని ఆరాధించిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. ఈ కార్తీక మాసం పూర్తిగా ఈశ్వరుని పూజించడం శుభదాయకమని చెప్తున్నారు. 
 
చాలామంది శివుభక్తులు పరమేశ్వరుని తులసి మాలలతో ఆరాధిస్తుంటారు. ఈ మాసంలో తులసి కోటను పూజిస్తే పరమేశ్వరుని పూజించినట్టవుతుందని నమ్మకం. కనుక ఇంట్లో తులసి కోట లేని వారు వెంటనే కోటను అమర్చుకుంటే మంచిది. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసుకుని ఈశ్వరుని అలంకరించి వారికి నచ్చిన పిండి వంటలను నైవేద్యాలుగా సమర్పించి.. శివనామాన్ని జపిస్తూ పూజలు చేస్తే.. అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయని పండితులు చెప్తున్నారు. 
 
అలానే కార్తీక మాసంలో వచ్చే అష్టమినాడు కొబ్బరి కాయను పూజకు ఉపయోగించకూడదు. అంతేకాకుండా ఈ మాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజూకో అధ్యాయం పారాయణం చేస్తే సకలసౌభాగ్యాలు చేకూరుతాయి. శనిగ్రహదోషాలతో బాధపడేవారు ఈ కార్తీక మాసమంతా పరమేశ్వరునికి పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

National Girl Child Day 2026: బాలికల కోసం సంక్షేమ పథకాలు.. అవేంటో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments