Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే...?

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (22:32 IST)
జయ ఏకాదశి రోజున ఉపవాసం పుణ్యఫలాలను ఇస్తుంది. ఈ ఉపవాసం వుండే భక్తులు ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజున తప్పనిసరిగా సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. 
 
ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసిన విష్ణువుకు నిష్ఠతో పూజలు చేయాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. అలాగే  పన్నెండవ రోజు (ద్వాదశి) పేద వ్యక్తికి లేదా బ్రాహ్మణుడికి ఆహారం ఇవ్వాలి. దానధర్మాలు చేసి ఉపవాసాన్ని విరమించాలి. 
 
మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో, ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. 
 
భీష్మ ఏకాదశి రోజున భీష్ములకు తర్పణం చేసి, శ్రీమహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments