Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరి ఇంకెందుకు 'నేనూ' 'నాదీ' అనే అహంకారం?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (21:05 IST)
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో విషయాలు వివరించారు. నాది అనేది ఏదీ ఈ చరాచర జగత్తులో లేదని స్పష్టం చేసాడు. మానవుడికి సంబంధించిన విషయాలను ఆ పరమాత్మ ఇలా చెప్పారు.
 
మనిషి పుట్టుకను ఇతరులు ఇచ్చిందే. పేరు ఇతరులు పెట్టేదే. చదువు ఇతరులు చెప్పేదే. సంపాదన ఇతరులు ఇచ్చినదే. గౌరవం కూడా ఇతరులు ఇస్తారు. పుట్టినప్పుడు మొదటి స్నానం చేయించేదీ ఇతరులే.
 
చనిపోయినప్పుడు చేయించే ఆఖరు స్నానం కూడా ఇతరులే చేయిస్తారు. అంత్యక్రియలు వేరెవరో చేస్తారు. మరణానంతరం ఆ వ్యక్తి వస్తువులు, ఆస్తి అంతా ఇతరులే తీసుకుంటారు. మరి నేను, నాదీ అనే అహంకారం ఎందుకు?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

తర్వాతి కథనం
Show comments