Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్తలను యమలోకాధిపతి యముడు ఎలా సేకరిస్తాడు?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (22:40 IST)
గుడ్లగూబ యముని వార్తాహరుడు. చనిపోయిన మనిషిలోని జీవుడు మరొకచోట మరొక శరీరాన్ని పొందేవరకూ అగ్ని సహాయంతో యమపురికి చేరుతాడు.
 
అగ్నిలో దగ్ధమైన పితృదేవతలతో కలిసి ఆనందాన్ని పొందుతాడు. అలా అగ్నిలో దగ్ధమైన జీవుణ్ణి పెద్దపెద్దముక్కులతో, నాలుగు కళ్లున్న రెండు కుక్కలు యమలోకానికి చేరుస్తాయట.
 
మరణించబోయే వ్యక్తులను గాలించి గాలించి వారిని యమపురికి తీసుకుని వెళ్లడమే ఈ కుక్కల పని అని వేదవిజ్ఞానంలో చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments