Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ఏకాదశి... పేలాల పిండి తినడంలో పరమార్థం ఏమిటి...?

తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందిక

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (13:55 IST)
తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందికి తెలియదు. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు. 
 
పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల తొలి పండుగ దినాన వారిని గుర్తుచేసుకోవడం అనేది ఇందులో ఉన్న ప్రధాన అంశం. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అంతకు మించి శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments