పెళ్ళి పందిళ్ళకు అరటిని ఎందుకు కడతారో తెలుసా?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:28 IST)
గాలిలోని వ్యాధికారక సూక్ష్మ జీవులను చంపేశక్తి అరటిలో ఉందట. అరటికి తీపి, వగరు, రుచులు కలిగి చలువ చేసే గుణం ఉంది. దేహపుష్టిని పెంచుతుందట. అరటిపండు మధ్యలో మిరియాల పొడి చూర్ణాన్ని ఉంచి తింటే ఎంతటి మొండి దగ్గు అయినా తగ్గిపోతుందట.
 
అరటి దుంపను మెత్తగా నూరిన దాన్ని పొత్తి కడుపు మీద వేసి కడితే వెంటనే ఆగిన మూత్రం బైటికి వస్తుందట. అంతే కాకుండా అరటి ఊచ రసాన్ని సేవిస్తుంటే ఆగిన బహిస్టు మళ్ళీ మొదలై సాఫీగా వస్తుంది. 
 
స్త్రీలలో వచ్చే ఎర్రబట్టకు అరటిపండు, నెయ్యి చక్కటి ఔషధం. అరటిపువ్వు దంచి రసం తీసి వడగట్టి పెరుగు అంతే మోతాదులో కలిపి తింటుంటే రక్త జిగట విరేచనాలు ఆగిపోతాయట. అరటి ఆకులో అన్నం తింటే ఆయువు వృద్ధి, ఆరోగ్యం కూడా. అందుకే పెళ్ళి, పండుగ దినాల్లో అరటి ఆకులను వేసి మరీ వడ్డిస్తుంటారు.
 
పెళ్ళి పందిళ్ళకు అరటి స్థంభాలకు కట్టడం వల్ల శుభ సంకేతమే కాకుండా, గాలిలోని వ్యాధికారక సూక్ష్మజీవులను చంపే శక్తి అరటిలో ఉంది. రక్తవిరేచనాలు, రక్తస్రావం, రక్తవాంతులు, అతిసారం మూత్రావయావాల్లో రాళ్ళు ఈ వ్యాధులన్నింటినీ అతి సులువుగా జయించగల శక్తి అరటిలో ఉందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద లిద్ధు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

కర్నాటక సీఎం సిద్ధు రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు యుద్ధం.. యూస్ వార్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments