Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గరుడ సేవ.. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు టూవీలర్స్ నాట్ అలోడ్

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం చేస్తోంది. తదుపరి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవ రోజున భక్తుల రద్దీని అంచనా వేసి, యాత్రికుల భద్రత కోసం టిటిడి రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది. 
 
ఈ సంవత్సరం, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 8న అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది.

ఈ నేపథ్యంలో గరుడ సేవను పురస్కరించుకుని అక్టోబర్ 7న రాత్రి 9 నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments