Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో ''ఆ'' పదార్థాలు తీసుకోరాదు...

కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:52 IST)
కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఈ మాసంలో గంగా, గోదావరి, కృష్ణ వంటి నదలను తలచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా కార్తీక పురాణం పారాయణం చేయాలి. ఈ మాసంలో తులసి మాలను ధరించుకుని వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి.
  
 
శివునికి లక్ష బిల్వార్చన, విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ, అమ్మవారికి లక్ష పుష్పార్చన చేయించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి నక్షత్ర దర్శనం తరువాత భగవంతునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవాలి. పనస ఆకుల్లో భోజనం చేయడం శ్రేష్ణమని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు. 
 
ఉసిరికాయ చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షణలు చేసి సహపంక్తి భోజనాలు చేయడం వలన, ఆలయాలలో దీపాలు వెలిగించడం వలన, దీపదానాలు చేయడం వలన, దానధర్మాలు చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చును. ఈ కార్తీక మాసంలో ఉల్లి, నీరుల్లి, చద్ది అన్నం, మాంసం, మద్యం, వంకాయ వంటి పదార్థాలను తీసుకోకూడదు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments