Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని ప్రధాన తీర్థాల్లో స్నానమాచరిస్తే..!

Webdunia
FILE
తిరుమలలోని ప్రధాన తీర్థాల్లో, వివిద పుణ్య తిథుల్లో స్నానమాచరించే వారికి అనుకున్న కార్యాలు చేకూరాతాయని పండితులు అంటున్నారు. తిరుమలలోని పుణ్యతీర్థాల్లో సంకల్ప సహితంగా స్నానమాచరించి, శక్తికొలది దానములు చేసే వారికి 63 కోట్ల పుణ్య తీర్థాల్లో స్నానమాచరించిన ఫలితము దక్కుతుందని విశ్వాసము.

తిరుమలలోని "పుణ్య తీర్థాల్లో అరవైమూడు కోట్ల పుణ్యతీర్థాలు ఆయా తీర్థాలలో ప్రవేశించి యుంటాయని'' వ్యాసమహర్షి వెల్లడించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

శ్రీస్వామి పుష్కరిణిలో అన్ని తిథుల్లోనూ స్నానమాచరించవచ్చు. అయితే ఆకాశగంగ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు, పాపనాశనము ఆదివారము, సప్తమి, హస్త, పుష్యమి నక్షత్రాల్లో స్నానమాచరించి దానాలు చేసే వారికి పుణ్యఫలము దక్కుతుందని పురోహితులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments