Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్ : సదానంద గౌడ!

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (13:31 IST)
చెన్నై - హైదరాబాద్‌ల మధ్య సెమీ బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్నారు. అలాగే, కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని నియమించినట్టు చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అక్కడ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్ల కేటాయించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రైల్వేల అభివృద్ధికి తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించిన కొత్త రైళ్ళ వివరాలు ఇవే... 
 
సికింద్రాబాద్ - నాగపూర్ సెమీ బుల్లెట్ రైలు 
చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు 
సికింద్రాబాద్ - నిజాముద్దీన్ ప్రీమియం రైలు 
విశాఖ - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు 
పారాదీప్ - విశాఖల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు 
విజయవాడ - ఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్‌ప్రెస్ కొత్త రైలు 
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం రైలు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments