Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఆదాయం : రూపాయిలో 94 పైసలు ఖర్చులకే!

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (12:41 IST)
భారతీయ రైల్వేకు వస్తున్న ఆదాయంలో రూపాయిలో 94 పైసలు రైల్వే ఖర్చు అవుతున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. ఆయన సోమవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగం ముఖ్యాంశాలు ఇవే...
 
దేశంలో హై స్పీడ్ నెట్ వర్క్‌పై దృష్టి సరిస్తామని చెప్పారు. గత కొన్నేళ్లుగా రవాణా రంగంలో రైల్వేల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రైల్వేకు వస్తున్న ఆదాయంలో 94 పైసలు ఖర్చులకు పోతోందని వివరించారు. 
 
ఇప్పటిదాకా ప్రాజెక్టులు మంజూరు చేయడమే గానీ తప్ప పూర్తి చేయడంపై దృష్టి సారించలేదు. ఇంకా 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.  పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్ల నిధులు అవసరం ఉందన్నారు. రైల్వేలు సామాజిక బాధ్యతను మరువలేదన్నారు. పదేళ్లలో రూ.3700 కోట్లతో 41,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశామని తెలిపారు. రైల్వేలో విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉందని, అయితే ఆపరేషన్ విభాగంలో మాత్రం వీటిని దూరంగా ఉంచుతామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా అంటూ చిరంజీవి పలుకరించడంతో ఆశ్చర్యపోయా : హీరో నాని

Kriti sanon ఐఐఎఫ్ఎ అవార్డ్స్ 2025లో కృతి సనన్ లుక్స్ వైరల్ video

మంచు విష్ణు "కన్నప్ప"కి విమర్శల పరంపర - లిరికల్ సాంగ్ రిలీజ్‌తో చెలరేగిన దుమారం!!

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

Show comments