పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా.. ఇక ఆపండి!

Webdunia
సోమవారం, 12 జనవరి 2015 (17:00 IST)
పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా..? ఇక ఆపండి అంటున్నారు పరిశోధకులు. రోజులో ఎక్కువసార్లు ఇ-మెయిల్ చూసుకోవడం వల్ల మనుషులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇ-మెయిల్స్ ఎంత తక్కువగా చూస్తే ఒత్తిడి అంత తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
సర్వసాధారణంగా రోజుకు ఎన్నిసార్లు వాళ్లు ఇ-మెయిల్ చెక్ చేసుకునేవారో అలాగే చెక్ చేసుకోమని  పరిశోధకులు సూచించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ పరిశోధనలో రోజులో తక్కువ పర్యాయాలు ఇ-మెయిల్ చెక్ చేసుకునే వారిలో ఒత్తిడి తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఇ-మెయిల్స్ ఎక్కువసార్లు చూడకుండా ఉండేందుకు తమను తాము నిగ్రహించుకోవడానికి కష్టపడ్డారని తేలింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

కోవైలో పదేళ్ల బాలిక చనిపోతే.. ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ బదులిస్తారా? విజయ్ సీరియస్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Show comments