Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా.. ఇక ఆపండి!

Webdunia
సోమవారం, 12 జనవరి 2015 (17:00 IST)
పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా..? ఇక ఆపండి అంటున్నారు పరిశోధకులు. రోజులో ఎక్కువసార్లు ఇ-మెయిల్ చూసుకోవడం వల్ల మనుషులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇ-మెయిల్స్ ఎంత తక్కువగా చూస్తే ఒత్తిడి అంత తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
సర్వసాధారణంగా రోజుకు ఎన్నిసార్లు వాళ్లు ఇ-మెయిల్ చెక్ చేసుకునేవారో అలాగే చెక్ చేసుకోమని  పరిశోధకులు సూచించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ పరిశోధనలో రోజులో తక్కువ పర్యాయాలు ఇ-మెయిల్ చెక్ చేసుకునే వారిలో ఒత్తిడి తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఇ-మెయిల్స్ ఎక్కువసార్లు చూడకుండా ఉండేందుకు తమను తాము నిగ్రహించుకోవడానికి కష్టపడ్డారని తేలింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

భార్యకు మరో వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. నుదుట సింధూరాన్ని తుడిచి.. దండలు...?

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments