ఆందోళన వద్దు.. ఆశావాదులుగా జీవితాన్ని గడపాలంటే..?

Webdunia
శనివారం, 23 మే 2015 (18:43 IST)
ఆందోళన మాత్రం అస్సలొద్దు. ప్రతికూల ఆలోచనలను అనుకూలంగా మార్చుకోవాలి. ఆశావాదులుగా జీవితాన్ని గడపడం చాలా మంచి మార్గం. కొన్ని సందర్భాల్లో తప్పకపోయినా.. అనుకూల పరిస్థితులను ఏర్పరుచుకోవాలి. ఆందోళనలను ఎదుర్కునేటప్పుడు.. భయాందోళనలను అణచివేసేందుకు ఆ సమయంలో అందుబాటులో ఒక డైరీ, పెన్సిల్ లేదా పెన్ను చేతులో ఉంచుకోవాలి. మనస్సున ఉన్నది రాసేయండి. దీంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. 
 
ఆందోళనను దూరం చేసుకోవాలంటే ఆహార విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. భోజనం మధ్య టిట్-బిట్స్ తినాలి. ఇది రక్తప్రవాహంలో గ్లూకోస్ సమతుల్యాన్ని స్థిరంగా ఉంచి, మానసిక స్థితిని పెంపొందిస్తుంది.
 
అలాగే ఆందోళనకు చెక్ పెట్టాలంటే.. చక్కగా 8 నుంచి 9 గంటల వరకు నిద్రపోవాల్సిందే. ఫలితంగా అనిశ్చిత ఆందోళనలను తొలగించుకోవచ్చు. ఆందోళనలకు గురైనప్పుడు పుస్తకాలు చదవండి.. సంగీతం వినండని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ - ప్రాణాలు తీసుకున్న ఆరుగురు విద్యార్థులు

వివాహిత బ్లాక్‌మెయిల్ : ఫిట్నెస్ ట్రైనర్ ఆత్మహత్య... ఎక్కడ?

18న జూలై నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్లు రిలీజ్

వరుడు మేకప్ కిట్ తేలేదని పెళ్లికి నో చెప్పిన వధువు.. ఎక్కడ?

తప్పుడు లెక్కలతో కాలుపెట్టారో జలసంధిలోని సుడిగుండంలో మునిగిపోతారు : ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan New look: గ్యాంగ్ స్టర్ గా రామ్ చరణ్ కొత్త సినిమా చేయబోతున్నారా !

Mangli clarity: ఈ పార్టీలు, రాజకీయాలు నాకు వద్దంటూ మీడియా ముందు కన్నీరు పెట్టిన మంగ్లీ

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

Show comments