ఎంత తీరిక లేకపోయినా.. 20 నిమిషాలు..?

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (16:29 IST)
ఎంత తీరిక లేకపోయినా కూడా రోజులో కనీసం 20 నిమిషాలు ప్రకృతి మధ్య గడపండి. దానివల్ల మానసికోల్లాసం పెరుగుతుంది. ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. అంతేకాదు. రోజంతా చురుగ్గానూ పనిచేసే శక్తి శరీరానికి వస్తుంది. 
 
రోజంతా పనిచేయడం మంచి ప్రయత్నమే. అయితే దానిల్ల కొన్నిసార్లు చిరాకు తప్పదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. పనిలో మధ్య మధ్యలో తీరిక చూసుకోవాలి. రోజువారీ పనులను రాసి పెట్టుకోండి. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి.
 
ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నిశ్శబ్ధానికి ప్రాధాన్యం ఇవ్వండి. కనీసం కొన్ని నిమిషాలు ఎలాంటి శబ్ధాలు లేకుండా, మీరు మాట్లాడకుండా మౌనంగా గడపేలా చూసుకోండి. ఇలా చేస్తే మానసికోల్లాసం తప్పనిసరి అవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

Show comments