Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదలెట్టిన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలంటే?

Webdunia
శనివారం, 19 జులై 2014 (16:38 IST)
మొదలెట్టిన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలంటే..
 
భునాయకం వా ధననాయకం వా|
భజన్ భువం వా ధనమేతి లోకే |
తద్విఘ్న నాథం న భజాని కింతు | 
సహస్త్రశ స్తం ప్రణమామి నిత్యం ||
 
అనే మంత్రాన్ని పఠించాలి. భూపతిని ఆశ్రయిస్తే భూమి ఇస్తాడు. ధనవంతుడిని ఆశ్రయిస్తే ధనం లభిస్తుంది. ఇది లోకం తీరు. అలానే విఘ్నపతిని ఆశ్రయిస్తే విఘ్నాలే ఇస్తాడు. అందువలన స్వామీ.. విఘ్నేశ్వరా నాకు విఘ్నాలు కలుగకుండా చూడవయా అంటూ నిత్యం ఆ విఘ్నేశ్వరుడిని నమస్కరించుకోవాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Show comments