Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరమశివుడికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే?

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (17:22 IST)
పరమశివుడికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే.. సిరిసంపదలు చేకూరుతాయి. పరమశివుడికి చేసే అభిషేకం జన్మజన్మల పాపాలను కడిగేస్తుంది. అనంతమైన పుణ్యఫలాలను అవలీలగా అందిస్తుంది. సాధారణంగా శివుడికి పంచామృతాలతోను పండ్లరసాలతోను అభిషేకం చేస్తుంటారు. ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, నీరును పంచామృతాలని అంటారు.
 
పంచామృతాలతో చేయబడే అభిషేకం సాక్షాత్తు పరమశివుడి వరాన్ని అందిస్తుంది. ఇక ఈ ఐదింటిలో ఒక్కో అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది.
 
ఈ అభిషేక ద్రవ్యాలలో ఆవుపెరుగు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకించడం వలన 'ఆరోగ్యం' కలుగుతుంది. అనారోగ్యాలు దూరమవుతాయి. ఇక ఆవు పెరుగును ఒక ఒక వస్త్రంలో వుంచి మూటకట్టి దానిలోని నీరంతాపోయేలా పిండి, ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్ధంతో శివలింగం తయారుచేసి పూజించవచ్చు. 
 
అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దానిని పూజించడం వలన సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments