శనివారం అనగానే శ్రీ వేంకటేశునికి ఎంతో ప్రియమైన వారంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే శనివారం నాడు ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు తిరుమల కొండకు వెళ్తారు. శనివారం నాడు స్వామి వారిని ఈ క్రింది శ్లోకంతో ప్రార్థిస్తే గోవిందుడు కోరిన వరాల ప్రసాదిస్తాడని ప్రతీతి. ఆ శ్లోకం ఇదే.