సుఖనిద్ర కోసం ఈ మంత్రాన్ని పఠించండి.

Webdunia
గురువారం, 31 జులై 2014 (17:36 IST)
ఆధునిక పోకడలతో నిద్రలేమితో అనేక మంది బాధపడుతుంటారు. అలాంటి వారు నిద్ర కోసం మాత్రలు వంటివి ఉపయోగించకుండా ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే సుఖ నిద్రకు ఢోకా వుండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
ఆ మంత్రం ఏమిటంటే.. 
 
అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలం|
కపిలో ముని రాసీక్తః పంచైతే సుఖశాయినః ||
 
అగస్త్యుడు, మాధవుడు, ముచికందుడు, కపిలుడు, ఆస్తీకుడు సుఖంగా నిద్రించేవారిలో ముఖ్యులు వారిని పైన చెప్పిన మంత్రంతో తలచుకుంటే సుఖంగా నిద్రపడుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Srivari Laddus: శ్రీవారి లడ్డూ విక్రయంలో కొత్త రికార్డు.. పెరిగిన నాణ్యత, రుచే కారణం

02-01-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి అధికం.. కీలకపత్రాలు జాగ్రత్త...

01-01-2026 గురువారం ఫలితాలు - పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు...

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

Show comments