Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుఖనిద్ర కోసం ఈ మంత్రాన్ని పఠించండి.

Webdunia
గురువారం, 31 జులై 2014 (17:36 IST)
ఆధునిక పోకడలతో నిద్రలేమితో అనేక మంది బాధపడుతుంటారు. అలాంటి వారు నిద్ర కోసం మాత్రలు వంటివి ఉపయోగించకుండా ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే సుఖ నిద్రకు ఢోకా వుండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
ఆ మంత్రం ఏమిటంటే.. 
 
అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలం|
కపిలో ముని రాసీక్తః పంచైతే సుఖశాయినః ||
 
అగస్త్యుడు, మాధవుడు, ముచికందుడు, కపిలుడు, ఆస్తీకుడు సుఖంగా నిద్రించేవారిలో ముఖ్యులు వారిని పైన చెప్పిన మంత్రంతో తలచుకుంటే సుఖంగా నిద్రపడుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Show comments