ఈ మంత్రంతో మృత్యు భయాన్ని తరిమికొట్టవచ్చు

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (22:35 IST)
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్‌ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌" 
 
భావం: 'అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి, సుగంధభరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి విడుదల పొందాలి'.
 
మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనదనీ, దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందనీ విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించిన యువతి మోసం చేసిందనీ బాడీ బిల్డర్ సూసైడ్

NEET UG 2026 : దరఖాస్తుల ఆహ్వానం.. రెండు కొత్త నిబంధనలు తెచ్చిన ఎన్టీఏ

కల్తీ నెయ్యి ఉపయోగించినట్టు వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారు : మంత్రి కందుల దుర్గేశ్

విద్యార్థులకు వాంతులు - విరేచనాలు - బాధ్యులపై చర్యలకు సీఎం బాబు ఆదేశం

భొలారిలోని ఎయిర్ బేస్‌కు మరమ్మతులు చేపట్టిన పాకిస్థాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

06-02-2026 శుక్రవారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దల సలహా తీసుకోండి...

Mahashivratri 2026: మహా శివరాత్రి రోజున రాజయోగాలు.. ఆ మూడు రాశులకు అదృష్టం

05-02-2026 గురువారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం...

తిరుమలలో వార్షిక తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ

04-02-2026 బుధవారం రాశి ఫలితాలు, మీ కష్టం ఫలిస్తుంది

తర్వాతి కథనం
Show comments