Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయ స్వామికి ఆవనూనెతో 41 రోజుల పాటు దీపమెలిగిస్తే?

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండటమే సిరిసంపదలతో ఉన్నట్లు భావిస్తారు. అలాంటి ఆరోగ్యానికి.. ఇబ్బందులు ఏర్పడితే.. అంటే అనారోగ్య సమస్యలు ఏర్పడితే.. ఆంజనేయస్వామిని తప్పకుండా పూజించాల

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (15:04 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండటమే సిరిసంపదలతో ఉన్నట్లు భావిస్తారు. అలాంటి ఆరోగ్యానికి.. ఇబ్బందులు ఏర్పడితే.. అంటే అనారోగ్య సమస్యలు ఏర్పడితే.. ఆంజనేయస్వామిని తప్పకుండా పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తుంటే.. ఆత్మీయులకు  అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమం. 
 
మీకు లేదా ఇతరులకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు తేలికైన పరిహారంతో దీన్ని నయం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయంలో 41 రోజుల పాటు.. మండల దీక్ష చేయాలి. 41 రోజులకు మండల దీక్షగా పేరుంది. అందుకే 41 రోజుల పాటు హనుమంతుడికి ఆవనూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి అనారోగ్యమైనా దరిచేరదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

తర్వాతి కథనం
Show comments