మంగళవారం అంటే లక్ష్మీదేవి.. మరి ఆరోజున ఈ మంత్రాన్ని జపిస్తే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (16:09 IST)
మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధను నైవేద్యాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. దానికి తోడుగా ఈ మంత్రాన్ని జపిస్తే...
 
''చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్''
 
ఈతిభాదలు తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు పూజామందిరంలో రంగు ముగ్గులు వేసి, వాటిపే దీపాలు వెలిగించుకోవాలి. ఇలా ప్రతి మంగళ, శుక్ర వారాల్లో చేస్తే అమ్మవారు తప్పకుండా ఆ ఇంటికి దర్శనపిస్తారని నమ్మకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆస్ట్రేలియా తరహాలో 16 యేళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్...

పిజ్జా, బర్గర్ తిని ఇంటర్ విద్యార్థిని మృతి, ప్రేవుల్లో ఇరుక్కుపోయి...

బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...

15 ఏళ్ల క్రిందటి పవన్ సార్ బైక్, ఎలా వుందో చూడండి: వ్లాగర్ స్వాతి రోజా

అన్నీ చూడండి

లేటెస్ట్

24-12-20 బుధవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలంగా లేదు

Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం

01-01-2026 నుంచి 31-01-2026 వరకు మాస ఫలితాలు - ఏ రాశులకు లాభం

2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కన్యా రాశికి ఆదాయం- 8, వ్యయం-11

తర్వాతి కథనం
Show comments